నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని వివిధ గ్రామం లోని రైతులు రైతుబీమా దరఖాస్తు చేసుకొని రైతులు రైతుబీమా కు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ ఒక ప్రకటన లో తెలిపారు రైతుబీమా దరఖాస్తు గడువు 5th ఆగస్ట్ కావున రైతులు ఇంకా ఇవ్వని వారు ఈ వారం లో దరఖాస్తు చేసుకోవాలి అని రైతులకు సూచించారు రైతు బీమా పథకానికి 18/06/2023 వరకు పాసు బుక్ లు వచ్చి, ఇప్పటివరకు రైతుభీమ దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు18నుండి59 సంవత్సరాలు 14/08/1964-14/08/2005వయస్సు వారు మాత్రమే అర్హులనిఅలాగే ఇది వరకే రైతు బీమా చేయించుకున్న రైతులు ఆధార్ కార్డులోఏమైనా మార్పులు ఉన్నా లేదా మీ నామినీ ని మార్చాలనుకున్న ,క్లస్టర్ విస్తరణ అధికారి వ్యవసాయని సంప్రదించగలని దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు:1.పాస్ బుక్ జిరాక్స్2. పట్టాదర్ ఆధార్ జిరాక్స్3.నామినీ ఆధార్ జీరాక్స్ 4. రైతు భీమఫారం జత చేసి 5th ఆగస్ట్ 2023 వరకు మీకు సంబందంచిన AEO ఇవ్వగలని పట్టాదారే స్వయంగా వచ్చి దరఖాస్తుఇవ్వాలి ఆయన తెలిపారు