![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231002-WA0245.jpg)
మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాడవేడి పద్మావతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం సన్మానించినారు. విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న పద్మావతి సేవలు అభినందనీయమని టిఎస్ యు టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యానంద్, ప్రధానకార్యదర్శి రమేష్, లు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.