– రైతులకు అవగాహన కల్పిస్తున్న ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ
– ఫాం ఆయిల్ క్షేత్రాలను సందర్శించిన జగిత్యాల రైతులు
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఆయిల్ ఫాం సాగుతో రైతు బరోసా ఉంటుందని,అంతర పంట తో అదనపు ఆదాయం పొందవచ్చని ఆయిల్ఫెడ్ డి.ఒ ఆకుల బాలక్రిష్ణ ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన – పట్టుపరిశ్రమ శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్ సంయుక్తంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి, ఇబ్రహింపట్నం, కొడిమ్యాల,