![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/Screenshot_20231102-171451_WhatsApp-300x128.jpg)
కాళేశ్వరంలోని మెడిగడ్డ,అన్నారం బ్యారేజ్ లను సందర్షించి మహిళ సదస్సులో పాల్గొన్న జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు మండలం నుంచి ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,కొండంపేట ఎంపిటిసి సభ్యురాలు ఏనుగు నాగరాని లక్ష్మినారాయణ,మంథని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి నస్ఫూరి నాగరాజు తోపాటు ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.