నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని సాకలి మద్నూర్ లక్ష్మణ్ తండ్రి సాయిలు మృతి చెందాడు ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవడంతో విషయంతెలుకున్న గాంధారి మండల కాంగ్రెస్ పార్టీనాయకులు అంతిమ సంస్కారం కోరకు 5000/- ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో యం పిటిసి కామెల్లి బాల్ రాజ్, లైని రమేశ్, యండి మదార్, సయ్యద్, బషీర్, గొల్లాడి గణేష్, తదితరులు పాల్గొన్నారు