నవతెలంగాణ- నూతనకల్
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదవ పొంచి ఉన్న సంఘటన మండల పరిధిలోని బిక్కుమల్లలో చోటు చేసుకుంది. గ్రామంలో నివాస గృహాల వద్ద రైస్ మిల్లుకు పోయే దారిలో విద్యుత్ శాఖ వారు నిర్మించిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారంకు రక్షణ వలయాలు లేకపోవడంతో పాటు సామాన్యులు ,పిల్లలు అందుకున్న అంత ఎత్తులోనే వుండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత జిల్లా అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫారాన్ని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదవ పొంచి ఉన్న సంఘటన మండల పరిధిలోని బిక్కుమల్లలో చోటు చేసుకుంది. గ్రామంలో నివాస గృహాల వద్ద రైస్ మిల్లుకు పోయే దారిలో విద్యుత్ శాఖ వారు నిర్మించిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారంకు రక్షణ వలయాలు లేకపోవడంతో పాటు సామాన్యులు ,పిల్లలు అందుకున్న అంత ఎత్తులోనే వుండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత జిల్లా అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫారాన్ని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.