– ఆచార్య డా. అశ్వఫక్ హసన్, డా.సరస్వతిలు
నవతెలంగాణ-ముషీరాబాద్
సమతుల ఆహ్వారం, శారీక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా డయా బేటిస్ను నియంత్రించవచ్చునని ఆచార్య డా.అశ్వఫకహేసన్, డా.సరస్వతిలు సూచిం చా రు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్క రించుకొని మంగళవారం ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లోథాన్ అవగాహన కార్య క్రమం, పేషెంట్ కేర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ముఖ్య అతిథు లుగా వారు హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ డయా బెటిస్ పేషెంట్లు ఉండటం ఆందోళన కలిగిస్తు ందని, నియంత్రణ కోసం విధిగా అహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల తోపాటు వ్యా యామం, యోగాను తప్పనిసరిగా అలవర్చు కోవాలన్నారు. చురుకుగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు నడక ఎంతో దోహదపడుతుం దన్నా రు. ఈ సందర్భంగా మధుమేహం వల్ల కలిగే అనార్థాలు, నియంత్రణ విధానాల పట్ల అవగా హన కల్పించారు. మధుమేహగ్రస్తులు శారీరక వ్యాయంతోపాటు విధిగా వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకో వాలని సూచించారు. ఈ సం దర్భంగా వారిని కేర్ ఆస్పత్రి యాజమాన్యం శాలు వాలతో ఘ నంగా సత్కరిం చింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా కేర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ముషీరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సైక్లోథాన్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి సీనియర్ కార్డియాల జిస్టు డా.జె. సూర్యప్రకాష్ జెండా ఊపి సైక్లో ఖాన్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ‘కేర్ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు కె.ఎన్. మోయినుద్దీన్, డా. ఇమ్రాన్ఫాన్, డా.సయ్యద్ అబ్దుల్ అలీం, డా.శ్రీలత, ముషీరాబాద్ కేర్ ఆస్పతి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.అబ్దుల్ నఫీ, ఆస్పత్రి వైద్యసిబ్బంది రాజేందర్, సతీష్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.