నవతెలంగాణ- చిట్యాల
చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రముఖులు, కుల వృత్తుల వారి సమావేశం లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారి అధ్యక్షతనలో భాగంగా విజయదశమి( దసరా) పండుగ 23వ తేదీన సోమవారం నాడు పట్టణ ప్రజలు పండుగ జరుపుకోవాలని పండితులు వాసుదేవ శర్మ సమక్షంలో నిర్ణయించడం జరిగింది.ఈసంధర్బంగామున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భక్తి శ్రద్దలతో ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మున్సిపల్ పాలకవర్గం, అన్ని పార్టీల నాయకులు, కుల వృత్తుల వారు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది . ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, శీలా రాజయ్య, జంపాల వెంకన్న,దాసరి నర్సింహ, కౌన్సిలర్ రెమిడాల లింగస్వామి,నారబోయిన శ్రీనివాస్,చిత్రగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రముఖులు, కుల వృత్తుల వారి సమావేశం లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారి అధ్యక్షతనలో భాగంగా విజయదశమి( దసరా) పండుగ 23వ తేదీన సోమవారం నాడు పట్టణ ప్రజలు పండుగ జరుపుకోవాలని పండితులు వాసుదేవ శర్మ సమక్షంలో నిర్ణయించడం జరిగింది.ఈసంధర్బంగామున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భక్తి శ్రద్దలతో ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మున్సిపల్ పాలకవర్గం, అన్ని పార్టీల నాయకులు, కుల వృత్తుల వారు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది . ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, శీలా రాజయ్య, జంపాల వెంకన్న,దాసరి నర్సింహ, కౌన్సిలర్ రెమిడాల లింగస్వామి,నారబోయిన శ్రీనివాస్,చిత్రగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు