![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/brs-4.jpg)
వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని విద్యుత్ కేంద్రం వద్ద మండల బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేశారు.మండలంలోని అయా గ్రామాల బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు హజరయ్యారు.