🎟️ #CWC23 Ticket sales
🔹 25 August: Non-India warm-up matches and all non-India event matches
🔹 30 August: India matches at Guwahati and Trivandrum
🔹 31 August: India matches at Chennai, Delhi and Pune
🔹 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai
🔹 2… pic.twitter.com/GgrWMoIFfA— ICC (@ICC) August 15, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. అక్టోబర్ 14న జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది. టీమిండియా భారత జట్టు వామప్ మ్యాచ్ సహా ఇతరర మ్యాచ్ల టికెట్లు ఆగస్టు 30 తర్వాతే అమ్మకానికి పెడతారు. ఎందుకంటే..? వరల్డ్ కప్ టికెట్లను విడతల వారీగా అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులోనూ అత్యంత ఆదరణ ఉన్న టీమిండియా మ్యాచ్ టికెట్లను ఆఖర్లో అమ్ముతున్నారు. ఆగస్టు 25 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.