నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బరిలోకి దిగుతోంది. ఇండియా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో ఛేజ్మాస్టర్ విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ కొట్టాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు.
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
నెదర్లాండ్స్ : వెస్లే బరేసి, మాక్స్ ఓ డౌడ్, కొలిన్ అకర్మన్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచెట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డీ లీడ్స్, తేజ నిడమనూరు, లొగన్ వాన్ బీక్, వాండర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్వాన్ మీకీరన్.