నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ములుగు జిల్లా అధ్యక్షునిగా కె. లక్ష్మణ్ రావును, పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.