– మరో రోడ్డు ప్రమాదంలో
– ఇద్దరికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-ఆమనగల్
గుర్తు తెలియని వాహనం ఢకొీంది వ్యక్తి మతి చెందిన ఘటన ఆమనగల్ పట్టణ సమీపం లోని కాటన్ మిల్లు వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ బాల్ రామ్ తెల్పిన వివరాల ప్రకారం ఆమన గల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాయన్ పల్లి తాండా కు చెందిన జే.భాస్కర్ (45) శ్రీశైలం హైదరాబా ద్ జాతీయ రహదారిపై ముర్తూజపల్లి గేట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢకొీని ఘటన స్థలం లోనే మ తి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మత దేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఇదే సమయంలో జరిగినమరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయిన ట్టు ఎస్ఐ తెలిపారు. స్థానిక కాటన్ మిల్లులో పనిచసే అప్పల నాయుడు మిల్లు ఎదురుగా ఉన్న జాతీ య రహదారి దాటు తుండగా దాటు తుండగా హైద రాబాద్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢకొీంది. ఈప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అప్పల నాయుడుతో పాటు ద్విచక్ర వాహనం నడు పుతున్న హైదరాబాద్కు చెందిన అనిల్ కుమార్ ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం హైదరాబాద్కు తరలించినట్టు ఎస్ఐ బాల్ రామ్ తెలిపారు.