![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG_20230821_174054.jpg)
హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామం నుండి మోతుకులపల్లి వరకు నిర్మించే బీటీ రోడ్డు రెన్యువల్ రూ .2.5 కోట్ల రూపాయలతో పనులను సోమవారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, ప్రిన్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, అక్కలపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, జెడ్పిటిసి భూక్య మంగా ,గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.