![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/ded-1.jpg)
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన కనగండ్ల రామయ్య(70) ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందాడు.గురువారం దాచారం ఎంపీటీసీ కొలిపాక రాజు బీజేపీ నాయకులతో కలసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా రామయ్య 30 ఎండ్లు గ్రామానికి సేలందించాడని అయన సేవలు మరువలేనివని ఎంపీటీసీ కొనియాడారు.బాధిత కుటుంబానికి తనవంతు సహయంగా కొలిపాక రాజు 50 కిలోల బియ్యమందజేశారు. అయన వేంట బీజేపీ నాయకులు ఉన్నారు.