హుస్నాబాద్ లో జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం వివిధ ప్రభుత్వ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమీకృత భవన కార్యాలయం ఎదుట డి ఏ ఓ అహ్మద్ ఖాన్ జెండా ఆవిష్కరణ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న జాతీయ జెండాను పరిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో లాకవత్ మానస సుభాష్ జాతీయ జెండాను పరిష్కరించారు.