నవతెలంగాణ: India, 2023: సియోమి ఇండియా, దేశం యొక్క అగ్రగామిగామి స్మార్ట్ఫోన్ మరియు స్మార్ట్ టివి బ్రాండ్, నేడు ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని భారతదేశంలోని దాని స్మార్ట్ఫోన్ వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా స్వాగతించింది. ఇన్నోవేషన్ పైన దృష్టి, మరియు యుజర్-సెంట్రిక్ డిజైన్తో, సియోమి భారతీయ వినియోగదారులలో చెప్పలేనంత ప్రాముఖ్యతని సంపాదించుకుంది. అత్యధిక-నాణ్యత ఉన్న స్మార్ట్ఫోన్స్ని ఖచ్చితమైన ధరల వద్ద అందించడించే నిజాయితీ గల ధరలు ప్రతిధ్వనించాయి.
సియోమి యొక్క బ్రాండ్ ఎథోస్ అందరికి నిజాయితిగల ధరల వద్ద సాంకేతికతను యాక్సెసిబుల్గా చేసింది మరియు దీని ఫలితంగా బ్రాండ్ అంతరాయలేకుండా చాలా నమ్మకమైన స్మార్ట్ఫోన్ బ్రాండ్గా దేశంలో పైకి వచ్చింది. తన వైవిధ్యతకలిగిన నటకౌశలానికి మరియు సంబంధం ఉంచుకోగల వ్యక్తిత్వానికి ప్రాముఖ్యంత ఉన్న, పంకజ్ త్రిపాఠి సియోమి కోర్ విలువలు మరియు ఫిలాసఫీకి చక్కటి ఉంటారు. తన వాస్తవికమైన పాత్రలకి మరియు ప్రేక్షకులతో కనెక్ట్కాగల సామర్థ్యం ఉన్న వారిగా పేరుతెచ్చుకొన్న ఇతనితో, సంబంధం దాని వినియోగదారులతో సియోమికి ఉన్న బంధం మరింత బలపడుతుంది.
తను చేసే ప్రతి పాత్రకి అతెంటిసిటీ తీసుకువచ్చే తన సామర్థ్యానికి ప్రముఖులైన, ఈ నటుడి యొక్క వినయం మరియు అతని క్వింట్ఎసెన్షియల్ పాత్రల ధారణ దేశమంతటా చాలా మంది హృదయాలను గెలుచుకుంది. తన పాత్రలకి అతెంటిసిటి తీసుకువస్తారని చెప్పబడి, పకజ్ త్రిపాఠి యొక్క వ్యక్తిత్వం బ్రాండ్ యొక్క విలువల్తో సమానంగా చక్కగా కుదురుకుందని మరియు దీనితో అతన్ని “రెడ్మి కా డబుల్ భరోసా”నినాదానికి మంచి ఎంపికగా చేస్తుంది.
సియోమి కుటుంబలోకి అవార్డ్-గెలుచుకున్న నటుడిని స్వాగతిస్తూ, అంజు శర్మ, చీఫ్ మార్కెటింగ్ ఆఫిసర్, సియోమి ఇండియా అంటారు,”సియోమి కుటుంబంలో పంకజ్ త్రిపాఠిని సరికొత్త సభ్యునిగా పొందినందుకు మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. సియోమి వద్ద, మా యుజర్స్ని అత్యుత్తమమైన పనితీరు మరియు లాగ్-రహిత వాడకంతో సాధికారతనివ్వడానికి మేము ఎల్లప్పుడూ మంచి ఫీచర్స్ని నిజాయితి గల ధరల వద్ద అందించేందుకు కట్టుబడి ఉన్నాము. పంకజ్ త్రిపాఠి మా బ్రాండ్ విషన్ల్లోని సారాన్ని పుణికిపుచ్చుకున్నారు మరియు అందరికి సాంకేతికత యాక్సెసిబుల్గా చేయాలనే మా ఆకాంక్షని బలపరచుకోడానికి ప్రజలతో మమేకంకాగల తతని సామర్థ్యం ఇంకా సహాయం చేస్తుంది. పంకజ్తో సియోమి ఇండియా సంబంధం మా బ్రాండ్ని కొత్త పుంతలకు తీసుకువెళ్ళుతుందని మేము నమ్ముతున్నాము మరియు ఈ సంబంధం గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము.”
సంబంధం పైన వ్యాఖ్యానిస్తూ, పంకజ్ త్రిపాఠి అంటారు,”సియోమి ఇండియాతో అనుబంధం చాలా ఆనందానిచ్చింది, ఈ బ్రాండ్ భారతీయ వినియోగదారుల నాడి అర్థం చేసుకుంటుంది మరియు వారికి వారి స్మార్ట్ఫోన్స్ నుంచి నిజంగా ఏమి కావాలో తెలుసును, సియోమి ఇండియా దేశంలోని మొత్తంమీది సాంకేతిక ల్యాండ్స్కేప్కి చెప్పుకోతగ్గ తోడ్పాటుని అందించింది, మరియు ఇన్నోవేషన్, నాణ్యత, మరియు భరించతగ్గ వాటితో సమానంగా ఉన్న బ్రాండ్కి ప్రాతినిథ్యం వహిస్తునందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను. ప్రతి ఒక్కరి కోసం ఇన్నోవేషన్ అనే బ్రాండ్ యొక్క ఫిలాసఫి నాకు నచ్చింది, మరియు నేను ఈ సహకారం కోసం.”
అత్యుత్తమమైన అనుభవాలను అందించడం మరియు వారి వినియోగదారు ఆశించినదాని కన్నా ఎక్కువ ఇచ్చే ప్రయాణంలో కొనసాగుతూ, సియోమి ఇన్నోవేట్ చేయడాన్ని కొనసాగిస్తూ మరియు ఉత్తమ శ్రేణి ఉత్పత్తు స్యూట్ని నిరతరంగా పెరుగుతున్న వినియోగదారు అవసరాలను తీర్చడానికి తీసుకువస్తోంది.