నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతి నిధులు నూతనంగా బాద్యతలు చేపట్టిన ఎస్సై సత్యనారాయణను శాలాువాతో సన్మానించారు. అదేవిధంగా మహమ్మదాబాద్ సర్పంచ్ సాయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు, వార్డుసబ్యులు కలిసి ఎస్సైని సన్మానించారు. ఈ సంధర్భంగా ఎస్సై మాట్లాడుతు సమస్యలపన్న వారు నేరుగా పీఎస్ వచ్చి ఫీర్యాదు చేయాలని, మెమున్నది ప్రజల సేవాకోసమే అని పేర్కోన్నారు. ఈ సన్మాన కార్య క్రనంలో ఎంపిడివో నరేష్ , ఆర్ఐ రామ్ పటేల్, సర్పంచులు మహమ్నదాబాద్ సాయులు, నాగల్ గావ్ కపిల్, బీఆర్ఎస్ నాయ