నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతికి హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, తదితరులు ఘన స్వాగతం పలికారు.