రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సయోధ్య

నవతెలంగాణ న్యూఢిల్లీ: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపిస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకులైన సీఎం అశోక్‌ గెహ్లాట్…

ఇటుకల నిర్మాణం కాదు… ప్రజాస్వామ్య దేవాలయం

పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండడంపై మొదలైన రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. దీన్ని తీవ్రంగా…

కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి…

ఖర్గే, రాహుల్‌తో నితీశ్‌ భేటీ

 ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ నెలన్నర వ్యవధిలో ఇది రెండో సమావేశం న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని వివిధ…

నాన్నే … నా ప్రేరణ: రాహుల్ గాంధీ

నవతెలంగాణ ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్‌…

ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించాలి కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు

చల్లా నర్సింహ్మారెడ్డి గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా సమావేశం నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా…

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష

నవతెలంగాణ-నాచారం నాచారం పాత వార్డు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నాచారం డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మేడల మల్లికార్జున్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజల…

ప్రతీ దళితునికి దళిత బంధు ఇవ్వాలి

నవ తెలంగాణ -నేరేడ్‌ మెట్‌ దళిత బంధు పథకం అధికార పార్టీ నాయకులకే కాకుండా ప్రతీ దళితునికి ఇవ్వాలని కాంగ్రెస్‌ మేడ్చల్‌…

కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్న దేశ ప్రజలు

నవతెలంగాణ-బయ్యారం ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్న బిజెపి పా ర్టీకి కర్ణాటక ప్రజలు గట్టి బుద్ది చెప్పారని, దేశ ప్రజలు నేడు…

సందిగ్ధంలో కర్నాటకం

– ఇంకాతేలని సీఎం ఎంపిక – కొనసాగుతున్న కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం – సీఎం కుర్చీ సిద్ధూదేనని.. డీకేకు బుజ్జగింపులని వార్తలు…

వాడిన కమలం

కర్నాటక కాంగ్రెస్‌దే 136 స్థానాలతో జయభేరి 12 మంది మంత్రుల ఓటమి  31 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ  జేడీ (ఎస్‌)…

నన్ను ఎవ‌రూ కాంటాక్ట్ కాలేదు..నాదో చిన్న పార్టీ : కుమార‌స్వామి

నవతెలంగాణ-బెంగుళూరు: క‌ర్నాట‌కలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొన‌సాగుతోంది.…