త్వరలో రానున్న ఐపీఎల్ షెడ్యుల్

నవతెలంగాణ –  హైదరాబాద్ : క్రికెట్  అభిమానులు ఎప్పుడెప్పడా అని ఎదురుచూసే తీపి కబురు అతి తొందర్లోనే  రానున్నదని విశ్వనీయవర్గాల ద్వారా…

టీమిండియాతో చివరి రెండు టీ20లకు జట్టును ప్రకటించిన ఆసీస్

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి…

అండర్ 19 ఆసియా కప్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

నవతెలంగాణ హైదరాబాద్: యూఏఈలో (UAE)లో జరగనున్న అండర్ 19 ఆసియా కప్ (U19 Asia Cup) 2023 కోసం బీసీసీఐ  15…

మిల్లర్ ఒంటరి పోరాటం.. 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్

నవతెలంగాణ హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చాలా పెలవంగా సాగుతోంది. తొలుత టాస్ గెలిచి…

రేపే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్

నవతెలంగాణ హైదరాబాద్: వన్డే ప్రపంచ కప్‌ 2023 (ODI World Cup 2023) సెమీస్‌ దశకు చేరింది. లీగ్‌ దశలలో అన్ని…

క్రికెట్ లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం

వన్ డే క్రికెట్ పోటీలకు ఎంపికైన స్రవంతి పట్టుదలే ముఖ్య కారణం అంటున్న స్రవంతి తండ్రి శ్రీనివాస్ అండర్ -15 కు…

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ లో గిల్‌, సిరాజ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియ‌న్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌, బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌లు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశారు. బ్యాటింగ్‌లో…

గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్‌.. ప్రారంభించిన సచిన్

  నవతెలంగాణ హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ నిర్వహించారు. ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి…

టీమిండియా లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌ భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్…

క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై గౌతమ్ గంభీర్ ఫైర్

నవతెలంగాణ న్యూఢిల్లీ: క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ విరుచుపడ్డాడు. ఇదోక చెత్త కమిటీగా పేర్కొన్నాడు. ఎమ్మెస్కే…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

ODI World Cup:భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ వచ్చేస్తున్నాడు

నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌-2023లో ఆక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.  భారత్‌-పాక్‌…