– రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో న్యాయం చేస్తామని ఆయా పార్టీల నాయకుల హామీలు – ఇవి భన్వరీ దేవి 30 ఏండ్ల…
రూ. 100 కోట్లు తరలించాలి…
– మధ్యప్రదేశ్లో కేంద్రమంత్రి కుమారుడి వీడియో వైరల్ – మనీలాండరింగ్ కేసు నమోదు చేయాలి: కాంగ్రెస్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో కేంద్ర వ్యవసాయ…
దొందు దొందే…
– రాజస్థాన్లో సీట్ల కేటాయింపులో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే జైపూర్ : రాజస్థాన్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపులో బీజేపీ, కాంగ్రెస్ దొందు…
మధ్యప్రదేశ్లో దారుణం
– మూడేండ్లలో రెండు లక్షల మంది మహిళల అదృశ్యం – మొదటిస్థానంలో గిరిజన జిల్లా అలిరాజ్పూర్ – దుర్భర వలసలు, అధిక…
కాంగ్రెస్ అభ్యర్థిని ఓటు తొలగించాలని రిట్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్ పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఓటు తొలగించాలని నాగర్ కర్నూల్ వాసి కె. దేవ…
అన్ని ప్రసారాల సేవలకూ ఒకే చట్టం
– బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లును తీసుకువచ్చిన కేంద్రం న్యూఢిల్లీ : ఓటీటీ కంటెంట్, డిజిటల్ న్యూస్తో సహా బ్రాడ్కాస్టింగ్ సర్వీసులను క్రమబద్దీకరించేందుకు…
జమ్ముకాశ్మీర్లో భారీ హిమపాతం
– రవాణాకు తీవ్ర అంతరాయం శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో రెండు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తోంది. ఈ భారీ హిమపాతంతో…
మోడీ మాటలు ఒకలా..చేతలు ఇంకోలా..
– మావోయిస్టుల హింస నియంత్రణపై ప్రధాని విరుద్ధ ప్రకటనలు – వెల్లడిస్తున్న ప్రభుత్వ గణాంకాలు – కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ…
మోడీ డిగ్రీ కేసులో..
– కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు గాంధీనగర్ : ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ…
సీఎం నితీశ్ కుమార్ ఆహారంలో విషం
– మాంజీ సంచలన ఆరోపణలు పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తినే ఆహారంలో విషం కలుపుతున్నారని ఆ రాష్ట్ర మాజీ…
ఢిల్లీవాసులకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు శుక్రవారం స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ…
ప్రయివేట్ సంస్థ లాకర్లలో సోదాలు
– లక్షల్లో నోట్ల కట్టలు జైపూర్: ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన లాకర్లలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు శుక్రవారం…