నిప్పుతో ఆటలొద్దు

– బిల్లుల విషయంలో ఆలస్యం చేయొద్దు – గవర్నర్ల తీరు ఆందోళనకరం – సుప్రీం ధర్మాసనం ఆగ్రహం – కేంద్ర ప్రభుత్వానికి…

నిప్పుతో చెలగాటమాడుతున్నారు’.. గవర్నర్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

నవతెలంగాణ – న్యూఢిల్లీ: పంజాబ్, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో…

గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోవడం ఆందోళనకరమైన అంశం : సుప్రీంకోర్టు

నవతెలంగాణ – చెన్నై : తమిళనాడు బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ జాప్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.…

సత్వర విచారణ

– ఎంపీ ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసులపై హైకోర్టులకు సుప్రీం ఆదేశం – ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటుచేయాలి – ట్రయల్‌ కోర్టు విచారణను…

దీపావళికి బాణసంచా నిషేధం..

నవతెలంగాణ న్యూఢిల్లీ: రసాయనాలతో కూడిన బాణసంచా(firecrackers) నిషేధం కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని.. అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని…

సుప్రీంకోర్టుకు ముగ్గురు జడ్జీలను సిఫారసు చేసిన కొలీజియం

నవతెలంగాణ – న్యూఢిల్లీ :   భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సోమవారం ముగ్గురు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు…

స్కిల్ కేసులో మరొకరికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు!

నవతెలంగాణ – అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరో నిందితుడికి సుప్రీంకోర్టు ముందస్తు…

న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. తమ అరెస్టును సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపక చీఫ్‌…

బిల్లులు నాన్చొద్దు

– ఆత్మపరిశీలన చేసుకోండి… గవర్నర్లకు సుప్రీం చురక – కీలక బిల్లుల ఆమోదంలో కాలయాపనపై తీవ్ర అసంతృప్తి – వాదనలు విన్పించిన…

అస్సాం అక్రమ వలసదారుల పిటిషన్‌పై విచారణ డిసెంబర్‌ 5కి వాయిదా : సుప్రీంకోర్టు

నవతెలంగాణ- డిస్పూర్‌ : అస్సాం అక్రమ వలసదారులకు సంబంధించిన పౌరసత్వ చట్టంలోని 6ఎ రాజ్యాగం చెల్లుబాటుపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం డిసెంబర్‌…

అధికార పార్టీకే అధిక విరాళాలెందుకు?

– ఎలక్టోరల్‌ బాండ్ల పథకంతో లంచాలను చట్టబద్ధం చేశామా? – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ – పార్టీలు పొందిన…

భారతదేశం యొక్క నైపుణ్య లోటును పూరించడానికి కొత్త సర్వీస్ నౌ

– భారతదేశం యొక్క నైపుణ్య లోటును పూరించడానికి 16.2 మిలియన్ల మంది కార్మికులు AI, ఆటోమేషన్‌లో  అదనపు నైపుణ్యం  పొందటం, నైపుణ్యం మెరుగుపరుచుకోవడం  చేయాల్సి…