– పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ గంగాధర్
నవతెలంగాణ- కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని కొత్త మెనుకు బడ్జెట్ ప్రచారించాలని పెండింగ్ బిల్లులు తక్షణ విడుదల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అక్షయపాత్రలో అప్పజెప్పడానికి విరమించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023 సెప్టెంబర్ 20 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిలవధిక సమస్య చేస్తున్నాము అని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ గంగాధర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు శనివారం మూడోరోజు చేరుకోవడం జరిగింది గతంలో 2022 మార్చి 15 నా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా 2000 పెడుతున్నట్టు ప్రకటించారు మన యూనియన్ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ను విడుదల చేసింది కానీ కార్మికులు పెరిగిన జీతం ఎంతవరకు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు కూడా విడుదల కావడం లేదు. కార్మికుల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని చెల్లించాలని పెండింగ్ బిల్లులు గుడ్లు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంటకు చేసి పెట్టిన వారికి బిల్లులు రాలేదు దీంతో కార్మికులు హక్కుల పాలైనారు తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగాయి, ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ పొందడం సరిపోడం లేదు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ పారిశ్మిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ ఒకటి అనుసరించి సెప్టెంబర్ 28 నుంచి నిరోధిక సమ్మెలోకి వెళ్ళాము కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించే వరకు మేము సమ్మెలో కొనసాగుతామని తెలియజేస్తూ తమ యొక్క డిమాండ్లు అతి చిన్నవిగా ఉన్నవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి జిల్లా కె వి పి ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని కొత్త మెనుకు బడ్జెట్ ప్రచారించాలని పెండింగ్ బిల్లులు తక్షణ విడుదల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అక్షయపాత్రలో అప్పజెప్పడానికి విరమించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023 సెప్టెంబర్ 20 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిలవధిక సమస్య చేస్తున్నాము అని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ గంగాధర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు శనివారం మూడోరోజు చేరుకోవడం జరిగింది గతంలో 2022 మార్చి 15 నా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా 2000 పెడుతున్నట్టు ప్రకటించారు మన యూనియన్ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ను విడుదల చేసింది కానీ కార్మికులు పెరిగిన జీతం ఎంతవరకు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు కూడా విడుదల కావడం లేదు. కార్మికుల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని చెల్లించాలని పెండింగ్ బిల్లులు గుడ్లు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంటకు చేసి పెట్టిన వారికి బిల్లులు రాలేదు దీంతో కార్మికులు హక్కుల పాలైనారు తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగాయి, ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ పొందడం సరిపోడం లేదు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ పారిశ్మిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ ఒకటి అనుసరించి సెప్టెంబర్ 28 నుంచి నిరోధిక సమ్మెలోకి వెళ్ళాము కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించే వరకు మేము సమ్మెలో కొనసాగుతామని తెలియజేస్తూ తమ యొక్క డిమాండ్లు అతి చిన్నవిగా ఉన్నవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి జిల్లా కె వి పి ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.