![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0015-300x225.jpg)
నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు చేయగా పార్టీ ఫోను రికవరీ చేసి బాధితునికి నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవ్ శనివారం తెలిపారు. ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెలతేదీ 04.08.2023 మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం ఐ 11 లైట్ ఫోన్ పోయినది అని బాధితుడు శివ టౌన్ 3 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఎంట్రీ చేయగా ట్రాక్ చేసి శనివారం సెల్ ఫోన్ ని ఫిర్యాది శివ కి మూడవ పోలీస్ స్టేషన్కు పిలిపించి మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎల్ ప్రవీణ్ చేతుల మీదుగా ఫోను అప్పగించడం జరిగింది.