నవతెలంగాణ- తాండూరు రూరల్
గ్రాడ్యువిటి చెల్లించాలంటూ తాండూరు మండలం కరణ్ కోట సీపీిఐ కర్మాగారంలో కార్మి కులు ఆదివారం నిరసన చేపట్టారు. విషయం తెలు సుకున్న ఎస్సై మధుసూదన్ రెడ్డి అక్కడికి వెళ్లి కార్మి కులతో సమస్య పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చిన కార్మికులు వినకపోవడంతో ఏఐటీసీ నాయ కులు హేమంత్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నా యకులు పటేల్ ఉమాశంకర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఎండికి విన్నవించడంతో 10రోజుల్లో వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్మికులు ఏఐటీసీ నాయకులు ఉన్నారు.