నవతెలంగాణ- హైదరాబాద్: సికింద్రాబాద్..క్లాక్ టవర్ వద్ద ఉన్న నవ కేతన్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం సంభవించింది.. సెల్లార్లో అంటుకొని ఏడో అంతవరకు మంటలు చేరేగాయి చెలరేగమనంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్ని మాపక అధికారులు తెలిపారు.. ఒకటవ అంతస్తుల ప్రారంభమైన మంటలు పగలు దట్టంగా అలుముకొని 5 వ అంతస్తు వరకు వ్యాపించాయి.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లు ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. సకాలంలో అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.. పెద్ద ఎత్తున కాంప్లెక్స్ వ్యాప్తంగా పొగలు కమ్ముకొని ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు..