– టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
అండగా ఉంటాం ఆందోళన చేందవల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స చేయించాలని, నిజామాబాద్ మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్, టి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. గురువారం ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మెత్కురి నవీన్ గౌడ్ అమ్మ అనారోగ్యం పాలు కావడంతో యోగా క్షేమాలు అడిగి తెలుసుకోవడానికి మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి పాల్గోని నవీన్ గౌడ్ కు మనోధైర్యాన్ని కల్పించి ఏళ్ల వేళల అండగా ఉంటామని పేర్కొన్నారు.అయన వేంటా కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఎల్ ఐ సి గంగాధర్, డిసిసి డెలిగేట్ సుధాకర్, ఉప సర్పంచ్ బైరయ్య, బద్దంరెడ్డి, కరుణాకర్, తోట రాజన్న వసంతరావు, వెంగల్ ,నారాయణ, గంగ నర్సయ్య, సాయందర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.