నవతెలంగాణ-దుండిగల్
ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఆదివారం శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్య లను పరిష్కరించాలని కోరారు. స్పందించిన కష్ణ మాట్లాడుతూ సంబం ధిత అధికారుల దష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.