నవతెలంగాణ – హైదరాబాద్
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట మంగళవారం విద్యా దినోత్సవం ను బి ఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టూరిజం ఫెడరేషన్ చైర్మన్ డా.గెల్లు. శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో తుంగ బాలు, దశరధ్, కోతి విజయ్, ఆవినాష్, విద్యార్థులు పాల్గొన్నారు.