![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230706-WA0074-300x225.jpg)
వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి రైతులు పంటలు వేసుకోవాలని వ్యవసాయ పంటలు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఏ ఈ వోల సూచనలు మేరకు మందులను వాడాలని సూచించారు. అలాగే విత్తనాల షాపులలో విత్తనాల శాంపిల్ సేకరించి టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని, నకిలీ విత్తనాలు అని తెలిస్తే కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకొని జరుగుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో ఏవో రాదా, ఏఈఓ రవి, తదితరులు ఉన్నారు.