![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230717-WA0074.jpg)
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె సోమవారం 12 వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గయ్య, మామిడి సంపత్, శ్రీనివాస్, తాడూరి లక్ష్మి, సదానందం, నాగరాజు, కార్తీక్ , తిరుమల, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.