నవతెలంగాణ హైదరాబాద్: మణిపుర్ (Manipur)లో అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం…
జాతీయం
భువనగిరిలో కుంభం కీర్తి రెడ్డి ప్రచారం….
నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి కి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ…
కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం
– 36మంది బస్సు ప్రయాణికుల మృతి జమ్మూ : జమ్ము కాశ్మీర్ చినాబ్ లోయలోని దొడా జిల్లాలో బుధవారం జరిగిన ఘోర…
చట్టాల ముసాయిదా ఓ తప్పుల తడక
– క్రిమినల్ బిల్లులపై ప్రతిపక్ష ఎంపీల అసమ్మతి నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను పరిశీలించేం దుకు నియమించిన హౌం…
35 మందితో ఎన్సీఈఆర్టీ కమిటీ
– 6 నుంచి 12 తరగతులకు సిలబస్ రూపకల్పన నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో 6-12 తరగతులకు సామాజిక శాస్త్రాల సిలబస్ను రూపకల్పన చేయడానికి…
ప్రజాపక్షం ఎర్రజెండా
– ఉద్యమాలే మా ఎజెండా – దేశానికి మోడీ పీడ – వదిలించుకొనేందుకు ప్రజలు సిద్ధం కావాలి – బీజేపీకి గులాంగిరీ…
కమ్యూనిస్టు యోధుడు ఎన్.శంకరయ్య కన్నుమూత
– నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు – నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.శంకరయ్య…
దొందూ దొందే
– ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్పై ఆదివాసీల వ్యతిరేకత – తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం – బలమైన ప్రత్యామ్నాయం…
కాంగ్రెస్ సీఎం అయినా హిందూత్వ వాదే
– బఘేల్ హయాంలో క్రైస్తవులపై పెరిగిన వేధింపులు రారుపూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ నేతే అయినప్పటికీ బీజేపీ…
న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా…
నాలుగో రోజూ శిథిలాల కిందే…
– ఉత్తరకాశీ టన్నెల్ నుంచి కార్మికుల వెలికితీతకు అడ్డంకులు డెహ్రడూన్ : ఉత్తరాఖండ్లో టన్నెల్ కుప్పకూలిన ప్రమాదంలో సహాయ కార్యక్రమాలకు కొండచరియలు…
రేపు రెండు రాష్ట్రాల్లో పోలింగ్
– ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ముగిసిన ప్రచారం భోపాల్, రారుపూర్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు రెండో దశకు చేరుకుంది.…