నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 65,877కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు పతనమై 19,671 వద్ద స్థిరపడింది.