నవతెలంగాణ- గాంధారి
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదేశానుసారంగాగాంధారి మండలంలోని గుర్జాల్ గ్రామ మైనారిటీ కమిటీనిహొ మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ బషీర్ ఆద్వర్యంలోగుర్జల్ గ్రామ మైనారిటీ కార్యవర్గాని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు అధ్యక్షులుగా షేఖ్ పాష, ఉపాధ్యక్షులుగా షేక్ గౌస్ మియా, కార్యదర్శి గా షేక్ నాసర్, ఏకగ్రీవంగాఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గాంధారి మండల మైనారిటీ ఉపాద్యక్షులుహొ షేక్ అజ్మత్,హొగుర్జాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్,షేక్ అమిర్ యూసుఫ్,హొ మోసిన్ సాజిద్ తదితరులు పాల్గొన్నారుహొ