నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలం పలు గ్రామాల్లో బి అర్ ఎస్ పార్టి మండల నాయకులూ గురువారం బూత్ స్థాయి సమావేశానికి సిరిసిల్ల జరిగే సమావేశానికి బి అర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు గుగులోతు కళా తిరుపతి నాయక్ , బి అర్ ఎస్ పార్టి ముఖ్య నేతలు బూత్ స్థాయి నేతలు తరలి వెళ్ళారు . ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, ఎ ఎం సి వైస్ చైర్మన్ తుల సిరాం, డైరెక్టరు లు , మండల నాయకులు సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.