నవతెలంగాణ – జుక్కల్: కళ్లకు నల్ల గంతలు కట్టుకును మద్యహన బోజనం వండే కార్మీకులు శనివారం నాడు మండల కేంద్రంలో దర్నా నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా సిఐటీయూ మద్యహన బోజన కార్మీకులు మండల సంఘం అద్యక్షుడు నర్సీంములు మాట్లాడుతు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు దర్నా చేపట్టామని ముఖ్యంగా రాష్ట్ర ప్రభూత్వానికి మేము కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నిత్యం విద్యార్థులకు వంటలు వండి వేడివేడిగా రుచికరంగా వండి పెట్టే వంటకార్మీకులు మేము, ప్రస్తుతం ఉదయం పూట ఆల్పహరం అంటు పథకం తెచ్చినప్పడికి ప్రభూత్వానికి న్యాయమైన డిమాండ్ల కోరకు దర్నాలో ఉండగా అదరబాదరగా అల్పహర పథకం ప్రారంబించారని, అల్పహరం ఏవరు వండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కు స్పష్టత లేకపోవడంతో పాటు, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని దర్నాలలో పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మద్యహన బోజన కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.