నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గాంధారి మెయిన్ రోడ్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభోత్సవానికి మరియు మండలంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మంగళవారం గాంధారి మండల కేంద్రానికి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాంధారి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు