నవతెలంగాణ -డిచ్ పల్లి
మంగళవారం 15 అఘస్ట్ ను పురస్కరించుకుని ఇందల్ వాయి మండలంలోని అన్ని గ్రామాలకు జాతీయ జెండాలను ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, తహసిల్దార్ వెంకట్రావు, ఎంపిడివో రాములు నాయక్ లు పంచాయతీ కార్యదర్శులకు ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయం లో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపిఓ రాజ్ కాంత్ రావు, మండల రెవెన్యూ అధికారి మోహమ్మద్ వాహిద్,సినియర్, జునియార్ అసిస్టెంట్లు విమలా బాయి, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.