నవతెలంగాణ కంటేశ్వర్
ముబారక్ నగర్ ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ఆహ్వానించి ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా సన్మానించడం జరిగింది ముబారక్ నగర్ ముదిరాజ్ సంఘం పెద్దలకు సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ మాట్లాడుతూ.. ముదిరాజుల జాతీ బలోపేతానికి మన హక్కుల సాధన కొరకు నా వంతు కృషి ఎల్లవేళలా నా సహకారం ఉంటుంది మన ముదిరాజుల ముఖ్య డిమాండ్స్ ముదిరాజులను బిసి డీ నుండి బీసీ ఏ లకు వెంటనే మార్చాలి, నిజామాబాద్ జిల్లాలో చెరువుల కొత్త సొసైటీల సభ్యత్వాలు ఇవ్వాలి, 5000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖర రావు కి తెలియజేయాలని జిల్లా అధ్యక్షునీ గా విన్నపం తెలియజేసినాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిట్టల భూమయ్య, ముదిరాజ్, యూత్ వింగ్ ఇంచార్జ్ మొగిలి (మురళి) మరియు ముభరక్ నగర్ కుల పెద్దలు కొమురయ్య ముదిరాజ్,భీమయ్య ముదిరాజ్, పోలీసు రాజన్న ముదిరాజ్, నరసయ్య ముదిరాజ్, మొగులయ్య ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్,వెంకట్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, ఆనంద్ ముదిరాజ్, స్వామి ముదిరాజ్, వెంకట్రావు ముదిరాజ్, నరసయ్య ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, నర్సింలు ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, రవికాంత్ ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నవారు.