నవతెలంగాణ-బెజ్జంకి
తహసీల్ కార్యాలయంలో శుక్రవారం నల్లా వెంకట్ రెడ్డి మండల నూతన తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టారు.కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల తహసిల్దారుగా వెంకట్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై వచ్చి బెజ్జంకి మండల తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు.తహసిల్దార్ కార్యలయ సిబ్బంది పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.