నవతెలంగాణ-హైదరాబాద్ నవతెలంగాణ మాజీ సీజీయం గా పనిచేసిన కా. పీవీ. శ్రీనివాస్ గారు ఈ రోజు మధ్యాహ్నం అనారోగ్య కారణాలతో మరణించారు. అయన సందర్శనార్థం మ.3.30 గంటలకు నవతెలంగాణ కార్యాలయం యంహెచ్ భవన్ కు అయన బౌతికాయన్ని తీసుకురావడం జరుగుతుంది.