నవతెలంగాణ ఆద్వర్యంలో ఎంసెట్ విద్యార్ధులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ నిర్వహిస్తున్నారు. కెరియర్ కౌన్సిలర్ మహీపతి శ్రీనివాస రావు విద్యార్ధులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.