![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230808-WA0399.jpg)
చిన్నారులు ఆరోగ్యాంగా ఉంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లో యుపిహెచ్ సి లోని భోలానగర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా చిన్నారులకు టీకాలు వేసి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ హ్చ్ ఓ పి అనురాధ,స్థానిక వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.