నవతెలంగాణ – మధ్యప్రదేశ్: ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే…
కర్నాటకలో కాంగ్రెస్ డొల్ల : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలకు ఏ ఒక్క పథకమూ అందడం లేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో…
ప్రచారంలో దూసుకెళ్తున్న నర్రా
నవతెలంగాణ హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గంలో విద్యార్ధుల రాజకీయ పార్టీ అభ్యర్ధిగా క్రికెట్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్న యువకుడు, విద్యావంతుడు నర్రా…
సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ- తిరుమలగిరి: సీపీఐ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని స్థానిక మల్లీశ్వరి థియేటర్లో…
తిరుమలగిరిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ పలువురి రాజీనామా
నవతెలంగాణ- తిరుమలగిరి: ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దుంపల కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్దన్…
పార్టీ ఏదైనా ఎజెండాలు ఎన్ని ఉన్నా ఎగిరేది గులాబీ జెండే
నవ తెలంగాణ- తిరుమలగిరి: నియోజకవర్గంలో పదేళ్ల తెలంగాణ ప్రస్థానం గణనీయమైన అభివృద్ధితోపాటు శతాబ్ది కాలంలో జరగని పనిని దశాబ్ద కాలంలో చేసి చూపించి…
ధరణిని బంద్ చేయడం అంటే దళారి రాజ్యాన్ని తిరిగి తీసుకురావడమే..
– పార్టీల చరిత్ర ఏంటో ప్రజలు గుర్తించుకోవాలి.. – కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడడమ.. – మంచిప్ప రిజర్వాయర్లో భూములు…
మతోన్మాద.. ప్యాసిస్టు పార్టీలను ఓడించాలి..
– సీపీఐ(ఎంఎల్) ప్రజాపంధ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్ నవతెలంగాణ- ఆర్మూర్: ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు…
కాంగ్రెస్ పార్టీలో చేరిన బార్ అసోసియేషన్ సభ్యులు
– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్.. నవతెలంగాణ – వేములవాడ కోర్టులో న్యాయానికి ప్రతికైన నల్ల…
ప్రజల సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని దోనూరి నర్సిరెడ్డిని గెలిపించండి
– డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ నవతెలంగాణ-చౌటుప్పల్: మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి పంతంగి,…
కాంగ్రెస్ ధరణిని తీసేస్తే.. రైతు బంధు ఎలా..
నవతెలంగాణ– ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ఎలా సాధ్యం…
నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి…
నవతెలంగాణ మల్హర్ రావు: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల ఎన్నికల…