నకిరేకల్ లో తొలి రోజు ముగ్గురు నామినేషన్లు 

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం తొలి రోజు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కావడం…

మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలు

నవతెలంగాణ – చండూరు:  ఈనెల 30న జరగనున్న  అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు  ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు   బేరి  వెంకటేష్,మాధగోని …

జుక్కల్ అసెంబ్లీకి మొదటి రోజు నామినేషన్లు నీల్

– ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ నవతెలంగాణ -మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ అయినా జుక్కల్…

నామినేషన్ ల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల..

– ఎన్నికల కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. – ఇ.ఆర్.ఒ, అదనపు కలెక్టర్ రాంబాబు. నవతెలంగాణ- అశ్వారావుపేట: శాసనసభ  ఎన్నికల పోటీలకు…

Assembly Elections: డ్రైవర్‌ ఇంట్లో భారీగా దొరికిన నగదు

నవతెలంగాణ రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు ముమ్మరం చేసింది. భిలాయ్‌లోని ఓ…

హుస్నాబాద్ నామినేషన్ కేంద్రం వద్ద సౌకర్యాల కరువు

– గంటల తరబడి ఎండలోనే  – నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల…

తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ

 నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. తాజాగా…

నామినేషన్ల ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

– రిటర్నింగ్ అధికారి, జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న నవతెలంగాణ – ధూల్ పేట్:  తెలంగాణ శాసనసభ…

తెలంగాణ ఎన్నికలకు 106 మంది పరిశీలకులు .. ప్రకటించిన ఈసీ

– 10వ తేది నుంచి రంగంలోకి నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది.…

ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. ఎమ్మెల్యే బీగాల 

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 48 & 25వ డివిజన్ లలోని…

రేపు తెలంగాణకు ఈసీ బృందం

నవతెలంగాణ హైదరాబాద్‌: రేపు తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది.  నవంబర్ 3 నుంచి నోటిఫికేషన్‌ ప్రారంభం కానున్న వేళ రాష్ట్రంలో…

రైతు బంధు ఇస్తాం.. రైతు భరోస ఇస్తాం : రాహుల్ గాంధీ

నవతెలంగాణ కొల్లాపూర్‌: ఈ ఎన్నికలు ప్రజల తెలంగాణ…దొరల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో…