యువతికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి .. ఐదుగురు అరెస్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్:  ఆగ్రాలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిపై గత శనివారం నలుగురు వ్యక్తులు సాముహిక లైంగిక…

 ‘జేథాట్’ను ఆవిష్కరించిన ఎస్‌బీఐ సెక్యూరిటీస్

నవతెలంగాణ ముంబై: ఆర్థిక సేవల్లో నమ్మకమై సంస్థగా పేరొందిన ఎస్‌బీఐ సెక్యూరిటీస్, విశ్వాసంతో పెట్టుబడి పెట్టడం గురించి చెప్పే తన తొలి…

ప్రజాప్రతినిధుల కేసులపై.. హైకోర్టులను సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలను త్వరగా పూర్తి చేసే కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన…

దీపావళికి బాణసంచా నిషేధం..

నవతెలంగాణ న్యూఢిల్లీ: రసాయనాలతో కూడిన బాణసంచా(firecrackers) నిషేధం కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని.. అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని…

అరెస్టయినా సరే.. మీరే సీఎంగా కొనసాగాలి

నవతెలంగాణ-ఢిల్లీ:  ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీలో ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకవేళ…

వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. వైద్యనిపుణుల హెచ్చరిక

నవతెలంగాణ – ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు…

తెలంగాణ ఎన్నికలకు 106 మంది పరిశీలకులు .. ప్రకటించిన ఈసీ

– 10వ తేది నుంచి రంగంలోకి నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది.…

నగల దుకాణంలో దోపిడీ.. పట్టపగలే తెగబడ్డ దొంగలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్‌లు పెట్టుకుని నగల దుకాణంలో…

కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

నవతెలంగాణ న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్…

ఢిల్లీలో మరింత క్షీణించిన వాయునాణ్యత

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ – దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో వాయు నాణ్యతా ప్రమాణం రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా దసరా…

ఢిల్లీ గల్లీలో రష్యన్ యూట్యూబర్ వేధింపులు

నవతెలంగాణ – ఢిల్లీ: రష్యాకు చెందిన కోకో అనే యువతి ‘కోకో ఇన్ ఇండియా’ పేరిట ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది.…

 భారత్ లో తొలి ఆఫ్‌లైన్ EMRని ప్రారంభించిన హెల్త్‌ప్లిక్స్

నవతెలంగాణ న్యూఢిల్లీ: భారతదేశంలో వైద్యుల కోసం అతిపెద్ద EMR ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌ప్లిక్స్, వైద్యుల ప్రాక్టీస్ సులభతరం చేయడానికి తమ ఆఫ్‌లైన్…