రాజస్థాన్‌తో విద్యుత్‌ ఒప్పందంపై శ్వేతపత్రం విడుదలకు

– నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విద్యుత్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ (జేకేఎస్‌పీడీసీ)కు, రాజస్థాన్‌ ఊర్జ వికాస్‌ అండ్‌…

ఇద్దరు కాశ్మీరీ రచయితల రచనలు ఔట్‌

–  రెండు ప్రముఖ కాశ్మీర్‌ విశ్వవిద్యాలయాల తీరు –  ఎలాంటి వివరణా లేకుండానే తొలగింపులు శ్రీనగర్‌: విమర్శకుల ప్రశంసలు పొందిన ఇద్దరు…

దిగ్విజయంగా కాశ్మీర్‌ యాపిల్‌ రైతుల తొలి రాష్ట్ర మహాసభ

– షోపియాన్‌లో రెండు రోజుల పాటు నిర్వహణ శ్రీనగర్‌ : యాపిల్‌ రైతుల సమస్యలపై జాతీయస్థాయి ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర…

జమ్ముకాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

– నలుగురు మృతి శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానామండి ఏరియాలో ఓ కారును…

కాశ్మీర్‌లో ఎస్‌ఐఏ సోదాలు

– సోషల్‌ మీడియా దుర్వినియోగం పేరుతో… శ్రీనగర్‌: సోషల్‌ మీడియా దుర్వి నియోగానికి సంబంధించిన కేసులో జమ్ముకాశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ…

370 ఆర్టికల్‌ రద్దు చేసినప్పుడు ..కేజ్రీవాల్‌ ఎక్కడున్నారు?

ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ : 370 ఆర్టికల్‌ రద్దు చేసినప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కడున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు, జమ్ముకాశ్మీర్‌ మాజీ…

చొరబాటుదారుడు కాల్చివేత

శ్రీనగర్‌ : భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) హతమార్చింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ,…

జమ్మూ-శ్రీనగర్ మార్గంలో లోయలో పడిన బస్సు…8మంది మృతి

నవతెలంగాణ – శ్రీనగర్: జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మరణించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద…