– ఉత్కంఠ సెమీస్లో కివీస్పై గెలుపు – కోహ్లి, శ్రేయస్ సెంచరీలు.. షమి జోరు – భారత్ 397/4, న్యూజిలాండ్ 327/10…
రూ.50వేల కోట్ల పసిడి వ్యాపారం
– ధన్తేరస్ వేళ అమ్మకాలు న్యూఢిల్లీ : ధన త్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం రిటైల్ అమ్మకాలు భారీగా జరిగాయి. శుక్రవారం…
టాటా కొత్త హారియర్కు బుకింగ్స్ షురూ..
ముంబయి : టాటా మోటార్స్ తన కొత్త హారియర్, సఫారీ మోడళ్ల కోసం బుకింగ్లను ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికత,…
టోల్ప్లాజా వద్ద కారు బీభత్సం
– ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ…
నయారా ఎనర్జీ పండుగ రివార్డింగ్ ఆఫర్లు
ముంబయి : ప్రస్తుత పండుగ సీజన్ సందర్బంగా నయారా ఎనర్జీ తమ వినియోగదారులకు ప్రత్యేక రివార్డులను అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ‘సబ్…
పసిడి రూ.63 వేలకు చేరొచ్చు
– మోతిలాల్ ఓస్వాల్ అంచనా ముంబయి : మధ్యస్థ కాలానికి భారత్లో 10 గ్రాముల బంగారం ధర రూ.63,000కు చేరవచ్చని మోతిలాల్…
మహారాష్ట్ర పంచాయతీల్లో సీపీఐ(ఎం) విజయాలు
ముంబయి : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తలసరి, దహను తహసీల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 13 గ్రామాల్లో 8 సర్పంచ్లు, 100…
మోడీ ఆత్మస్తుతి ..పరనింద..
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల తాయిలాలు ప్రకటించడం…
గ్రోకామ్స్కు రూ.30 కోట్ల నిధులు
ముంబయి : అగ్రిటెక్ స్టార్టప్ గ్రోకామ్స్ 3.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.30 కోట్లు) నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. జెఎస్డబ్ల్యు వెంచర్స్,…
ఎన్నికల బాండ్ల పథకంతో అవినీతి ముప్పు
– పీఎంఎల్ఎ నిబంధనలకు విరుద్ధం – గ్లోబల్ ఎన్పీఓ కొయిలేషన్ నివేదిక వెల్లడి – ఎఫ్ఏటీఎఫ్ చట్రపరిధిలోకి తీసుకురావాలని సూచన ముంబయి…
కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో జూరిచ్ ఇన్సూరెన్స్కు మెజారిటీ వాటా
ముంబయి : తమ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో స్విట్జర్లాండ్కు చెందిన జూరిచ్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటా కొనుగోలు చేయనుందని కోటక్…
రేపు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ హైదరాబాద్: తన అమోఘమైన బ్యాటింగ్ నైపుణ్యం, ఎవరూ అందుకొని రికార్డులతో క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగాంచిన సచిన్ టెండూల్కర్ కు గొప్ప…