నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా లోని చేర్యాలను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాలకు చెందిన వందలాది మంది చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.
సిద్దిపేట జిల్లా లోని చేర్యాలను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాలకు చెందిన వందలాది మంది చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.